మీడియా ముఖంగా ఎమ్మెల్యే శంకర్ కు వినతి

76చూసినవారు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను కావాలని మూలకు పడేసిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ వ్యవహారంలో వారు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధులు ప్రకటించాలని షాద్ నగర్ బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మీడియా ముఖంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఇది బహిరంగ లేఖగా భావించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్