బీఆర్ఎస్ నాయకుడు పై కాంగ్రెస్ నేతల ధ్వజం

67చూసినవారు
గత పది ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కేటాయించకుండా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం టిఆర్ఎస్ నాయకుడు రాజా వరప్రసాద్ కు తగదని షాద్ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేతలు పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పి. రఘు, దంగు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ సీతారాం, లింగారెడ్డిగూడెం అశోక్, రాయికల్ శ్రీనివాస్, తదితరులు సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్