రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ తిగల అనితా రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొనీ నందిగామ మండలములోని పలు సమస్యల గురించి షాద్నగర్ నియోజకవర్గం నందిగామ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ సభ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.