రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తుంది: ఎమ్మెల్యే

77చూసినవారు
రైతుల అభిప్రాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు ఉమ్మడి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతుబంధు, రుణమాఫీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్