బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్

57చూసినవారు
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్
షాద్ నగర్ తాలూకా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామానికి సంబంధించిన చిర్ర చిన్నమ్మ వాళ్ల కుమారుడు చిర్ర మహేష్ అనారోగ్య పరిస్థితుల వల్ల షాద్ నగర్ లోని బుగ్గారెడ్డి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో శనివారం షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేషెంట్ ని పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా 5, 000 ఆర్థిక సహాయం చేయడం జరిగినది.

సంబంధిత పోస్ట్