పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం

80చూసినవారు
పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం
ఈనెల 28వ తేదీన జరగబోవు లోక్ అదాలత్ కు సంబంధించి షాద్నగర్ కోర్టు కాంప్లెక్స్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం పోలీసు అధికారులతో సమావేశం జరిగింది. అత్యధిక కేసుల పరిష్కారం దిశగా కొనసాగనున్న లోక్ అదాలత్ లో పోలీసుల ప్రమేయం ముఖ్యమని రాజ్యలక్ష్మి అభిప్రాయపడుతు ఈలోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించే దిశగా పోలీసులు ప్రయత్నం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్