రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆదివారం జనసేన పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు వైసీపీ నేతలు, పలువురు కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

సంబంధిత పోస్ట్