షాద్ నగర్ కాంగ్రెస్ నేతల డిమాండ్

59చూసినవారు
షాద్ నగర్ కాంగ్రెస్ నేతల డిమాండ్
కేంద్ర బడ్జెట్లో బీహార్, ఆంధ్రకి తప్ప ఎవరిని పట్టించుకోలేదని ఇది మోడీ కుర్చీ కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉందనీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పి. రఘులు విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్