ఆ టెండర్ తీరుపై నిప్పులు చేరిగిన కౌన్సిలర్

78చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీలో చికెన్ వ్యర్ధాల టెండర్ ప్రక్రియపై షాద్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రావణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం వ్యాపారంపై కులవృత్తి జీవనాధారం సాగిస్తుందని తమకు కాకుండా ఎక్కడో గద్వాల ప్రాంతానికి చెందిన ఎక్కడ స్థానికులు కాని వారికి ఈ టెండర్ ఎలా ఇస్తారని కౌన్సిలర్ శ్రావణి ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్