అందరి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తా: ఎమ్మెల్సీ

51చూసినవారు
అందరి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తా: ఎమ్మెల్సీ
అందరి అంచనాలకు అనుగుణంగా ప్రజా సేవా కార్యక్రమాలు చేపడతానని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచులు జి. క్రిష్ణయ్య, యల్ యాదగిరిరావు, జి వెంకటయ్య పాల్గొన్నారు

ట్యాగ్స్ :