రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

69చూసినవారు
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
వికారాబాద్ జిల్లా తాండూర్ రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని 60 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వీరేశం గురువారం తెలిపారు. తెలుపు రంగు జుట్టుతో, నలుపు, ఎరుపు, రంగు కలిగిన స్వెటర్, నీలం రంగు నిక్కర్ ధరించి ఉన్నాడన్నారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్