అనుమానాస్పద స్థితిలో RJD నేత మృతి

57చూసినవారు
అనుమానాస్పద స్థితిలో RJD నేత మృతి
బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో గురువారం ఆర్జేడీ నాయకుడు కేశవ్ పాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
గైఘాట్ గ్రామానికి చెందిన కేశవ్ పాల్ బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. గురువారం కార్వాండియా పోలీసు అవుట్‌పోస్టు పరిధిలోని పాత గనుల్లో అతని మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతుడి జేబులో నుంచి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్