రైతు భరోసా సీలింగ్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

85చూసినవారు
రైతు భరోసా సీలింగ్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత రైతు భరోసా తో పాటుగా రైతు రుణ మాఫీ పైన ప్రభుత్వం కీలక ప్రకటనకు సిద్దం అవుతోంది. రైతు భరోసా అమలు..సీలింగ్ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త నిర్ణయం మేరకు జూలై నుంచి అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సీలింగ్ పై తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్