దేశంలోనే పల్నాడు ఫేమ్ అయింది: ఎస్పీ

68చూసినవారు
ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల వల్ల పల్నాడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యిందని ఎస్పీ మల్లాకా గార్గ్ అన్నారు. శుక్రవారం ఆమె పల్నాడులో మాట్లాడుతూ.. జిల్లాలో రేపు (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 5వ తేదీ సాయంత్రం 6 వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. 7 నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు బంద్ ఉంటుందని, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఐదు రోజుల పాటు ఇతర ప్రాంతాల ప్రజలు పల్నాడుకు రావొద్దన్నారు.

సంబంధిత పోస్ట్