మరోసారి సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు

62చూసినవారు
మరోసారి సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు
భారత సరిహద్దుల్లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సిక్కింకు 150కి.మీ. దూరంలో 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది. ఈ నెల 27న సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. షిగాట్సెలోని ఎయిర్‌పోర్టులో చైనా జే-20 ఫైటర్లు మోహరించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్