పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ

82చూసినవారు
పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాపార సంస్థలు బస్టాండ్ కూడలిలో ప్రజల చేత పొగాకు త్రాగమని ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జరిపించారు. సిగరెట్లు తాగడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్