అందోల్‌లో ఘనంగా రంగనాథ రథోత్సవం

64చూసినవారు
అందోల్ పట్టణంలో శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. 200 ఏళ్ల క్రితం నిలిచిపోయిన రంగనాథ రథోత్సవ శనివారం సా. 5 గంటలకు నిర్వహించనున్నారు. భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్