వర్షాలు సమృద్ధిగా పడాలని ఆలయంలో ప్రత్యేక పూజలు

66చూసినవారు
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడులో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా పడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఇందూరి కృష్ణ, పూజారులు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్