రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖేఢ్ పట్టణంలోని ప్రధాన రోడ్లలో నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ చైర్మన్ ఆనందస్వరూప్ శేట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ లు శనివారం అక్కడక్కడ గుంతలను తవ్వించి, మురికి కాల్వల గుండ నీటిని రోడ్లపై నుండి తొలగింప చేయించారు.