మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి

582చూసినవారు
మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పరిధిలోని గంగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ టీ. సంగయ్య భార్య సుశమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి వారి పార్థిహదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్