శివరాత్రి జాతర ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

562చూసినవారు
శివరాత్రి జాతర ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలు ఆదివారం నిర్వహిస్తున్న జాతర కార్యక్రమంలో పాల్గొని శివయ్య ఆశీర్వాదం తీసుకొని రథాన్ని లాగిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డితో పాటు జడ్పిటిసి రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సంజీవరావు పాటిల్, రామ్ సింగ్, సర్పంచ్ సాయ గౌడ్, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్