గుట్కా నిల్వ చేసిన కఠిన చర్యలు : ఎస్ఐ

73చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల పరిధిలోని కిరాణా షాపుల్లో ఆదివారం ఎస్సై వెంకట్ రెడ్డి తనిఖీ చేయడం జరిగింది. అనంతరం ఎవరైనా కిరాణా షాపుల్లో గుట్కా అమ్మిన, నిల్వ చేసిన రవాణా చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్