సిసి రోడ్డు, ఐమాక్స్ లైట్స్ ను ప్రారంభించిన ఖేడ్ ఎమ్మెల్యే

80చూసినవారు
సిసి రోడ్డు, ఐమాక్స్ లైట్స్ ను ప్రారంభించిన ఖేడ్ ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గం, మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఐమాక్స్ లైట్స్, సీసీ రోడ్డు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహన్ రెడ్డి, వెంకట్ నాయక్, మాజీ సర్పంచ్ చందర్ రావ్, నారాయణరావు, బాబురావు, శ్రీకాంత్, ఆకాష్, గుండె రావు పాటిల్, సుధాకర్, వినోద్ రావు, భరత్, పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్