పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

569చూసినవారు
నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి తన మనుమరాలికి పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద, సద్దాం, మాజీద్, డిప్యూటీ వైద్యాధికారి సంతోష్, వైద్యులు రాజేశ్వర్, నాయకులు పండరిరెడ్డి, శంకర్, ముంతాజ్, తాయర్, రమేష్ చౌహాన్ లు ఉన్నారు.

ట్యాగ్స్ :