ఎంపీడీవో కార్యాలయం ముందు పంచాయతీ కార్మికుల ధర్నా

55చూసినవారు
పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ మనూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. నారాయణఖేడ్ ఏరియా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ 9 వేతనాలు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్