తడ్కల్ లో కులమతాలకు అతీతంగా పీర్ల పండుగ

50చూసినవారు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ తో పాటు ఆయా గ్రామాలలో మంగళవారం రాత్రి మొహరం పండుగ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మత సామరస్యాలకు ప్రతీకగా హిందూ ముస్లిం సోదరులు కలిని మెలిసి చేసుకునే ఏకైక పండగ మొహరం పండుగ. కావున ఈ పండుగ వేడుకల్లో ప్రజలు బిపాత్మ పీర్లకు దట్టీలు, ఒడి బియ్యం, కుడుకలు సమర్పించుకొని మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్