తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది: సురేశ్ షట్కార్

80చూసినవారు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ. గత పదేండ్లలో బీజేపీ, బీఆర్ఎస్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఓవర్ హాల్ యూనిట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా బీజేపీకి పట్టవని విమర్శించారు. తెలంగాణపై వివక్ష చూపుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్