Mar 09, 2025, 05:03 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నాగల్గిద్ద: తిరుపతి యాత్రకు బయలుదేరిన భక్తులు
Mar 09, 2025, 05:03 IST
నాగల్గిద్ద మండలంలోని కరస్ గుత్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోపాన్ రావు పాటిల్ ఆదివారం తిరుపతి యాత్రకి బయలుదేరారు. వారితోపాటు ఉన్న భక్తులు సుమారుగా వారం పది రోజుల వరకు తిరుపతిలో ఉన్న భక్తులకు సేవ చేస్తూ అక్కడే నివాసం ఉంటామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడికొచ్చే భక్తులకు ఏ డౌట్ లేకుండా తమ సేవలు కొనకసాగిస్తామని తెలిపారు.