బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని వినతి

78చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ బిజేపి ఆధ్వర్యంలో పటాన్ చెరు తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. బీసీలకు రిజర్వేషన్ 42 శాతానికి పెంచాలని పార్టీ నాయకులు కోరారు. బీసీల అన్ని కులాల అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్