పాఠశాలకు ప్రహరీ గోడ లేక ఇబ్బంది

81చూసినవారు
సంగారెడ్డి పట్టణం బాబా నగర్ లోని పోలీస్ లైన్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో పాఠశాల ప్రహరీ గోడ కోసం పది లక్షల రూపాయలు మంజూరైన పనులు చేపట్టలేదు. పాఠశాల స్థలం ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్