కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దేవాలయాలపై దాడులు

56చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్పాండే విమర్శించారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయాలపై దాడులకు నైతిక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు. హిందువుల ఓట్లు కాంగ్రెస్ కు వేయ్యలేదా అని ప్రశ్నించారు

ట్యాగ్స్ :