నల్ల పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి

51చూసినవారు
ఆషాడ మాసం పరిష్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు తలపై బోనాలను ధరించి అమ్మవారికి సమర్పించారు. నల్ల పోచమ్మ అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్