ప్రధాన రహదారిపై కుక్కలు స్వైర విభాగం

62చూసినవారు
సదాశివపేట పట్టణంలో కుక్కలు ఆదివారం చేస్తున్నాయి. తెల్లవారుజామున కుక్కలు ప్రధాన రహదారిపై తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రోడ్డుపై కుక్కలు ఇద్దరిని కరిచి తీవ్ర గాయాలు చేశాయి. రోడ్డు పైకి రావాలంటే భయంగా ఉందని స్థానికులు తెలిపారు. సదాశివపేట మున్సిపాలిటీలో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్