విద్యాపీఠంలో గురు పౌర్ణమి వేడుకలు

67చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో గణపతి పూజ, ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. గురు పౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్