సదాశివపేటలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

82చూసినవారు
సదాశివపేట పట్టణంలోని ప్రభువు మందిరంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిఐ మహేష్ గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :