అసంపూర్తిగా మార్కెట్ సముదాయం పనులు

73చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారిలో రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ సముదాయం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మూడేళ్ల క్రితం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్కెట్ సముదాయం పనులకు శంకుస్థాపన చేశారు. స్లాబ్ వర్కు పూర్తి చేసి పనులను నిలిపివేశారు. సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించి పూర్తిచేసేల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు
కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్