డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన

80చూసినవారు
గ్రూప్- 2, 3 పరీక్షలు వాయిదా వేసి పోస్టులు సంఖ్య పెంచాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను గురువారం దహనం చేసి నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ విద్యార్థులపై పోలీసులు నిర్బంధాన్ని ఆపాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్