పాఠశాలను సందర్శించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్

553చూసినవారు
పాఠశాలను సందర్శించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దపూర్ గ్రామంలో శనివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల చదువుతున్న తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్