రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని వినతి

607చూసినవారు
వర్షాకాలంలో రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేయాలని కోరుతూ బిజెపి కిషన్ మోర్చా ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నుంచి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాయకులు రాజారెడ్డి, మాణిక్ రెడ్డి, లింగమూర్తి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్