సంగారెడ్డి: రేపటి బంద్ జయప్రదం చేయాలి

64చూసినవారు
వినాయక విగ్రహంపై దాడికి నిరసనగా సదాశివపేట పట్టణంలో ఈనెల 19వ తేదీన నిర్వహించే బంద్ జయప్రదం చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ రావు కోరారు. సదాశివపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్