వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

69చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని బాలాజీ హరి హర క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. ఆలయంలో స్వామివారికి మహా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్