శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

65చూసినవారు
శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు.. తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది. శుక్రవారం నుంచి వంట నూనె ధరలు తగ్గించి విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కిలో పామాయిల్ రూ.110, సన్‌ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వంట నూనె సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి నాదెండ్ల చర్చలు జరపగా.. దీనిపై సుముఖత వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్