భారత్‌కు షాక్.. విరాట్ కోహ్లీ డకౌట్

60చూసినవారు
భారత్‌కు షాక్.. విరాట్ కోహ్లీ డకౌట్
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి టిమ్‌ డేవిడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ ఓవర్‌లో ఒకే పరుగు వచ్చింది. కాగా ప్రస్తుతం భారత స్కోరు 2 ఓవర్లకు 6/1. క్రీజులో రిషభ్‌ పంత్ (0), రోహిత్ (6) ఉన్నారు.