వాహనదారులకు షాక్.. టోల్ ఛార్జీలు పెంపు

62చూసినవారు
వాహనదారులకు షాక్.. టోల్ ఛార్జీలు పెంపు
దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఏటా APR 1న NHAI టోల్ ఛార్జీలు పెంచుతుంది. ఈసారి ఎన్నికలు ఉండటంతో EC ఆదేశాలతో వాయిదా వేసింది. HYD-విజయవాడ హైవేపై కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.5, రెండు వైపులా కలిపి రూ.10 పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు రూ.10-20, బస్సులు, ట్రక్కులు రూ.25-35, భారీ రవాణా వాహనాలకు రూ.35-50కి పెరిగాయి.

ట్యాగ్స్ :