ప్రైవేట్ ఆస్పత్రి సీజ్

5555చూసినవారు
మండల కేంద్రమైన చౌటకూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న లక్ష్మీ వినాయక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను పుల్కల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కిరణ్ సోమవారం సీజ్ చేశారు. ఆస్పత్రి ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశం రెండు బెడ్లు వేసి పరిమితికి మించి వైద్యం చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఆర్ఎంపి వైద్యులు పరిమితికి మించి వైద్యం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్