నూతన ఎస్సై కి సన్మానం

61చూసినవారు
నూతన ఎస్సై కి సన్మానం
చేగుంట మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజుని గురువారం ఉపాధ్యాయ సంఘ నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, పి ఆర్ టి యు మండల ప్రధాన కార్యదర్శి చల్లా రామకృష్ణ, తపస్ నాయకులు ఆంజనేయులు, రమేష్, మధుసూదన్ రెడ్డి, బాలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్