రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్: దుబ్బాక

54చూసినవారు
ఎమ్మెల్యే సన్న వడ్లకు మాత్రమే రూ. 500 బోనస్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అవలంభిస్తోన్న విధానాలకు నిరసనగా కేసీఆర్ ఆదేశాలతో దుబ్బాకలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులు పండిన వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్