ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

74చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా కొమురవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మను చౌదరి సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి, పోలింగ్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ప్రశాంతంగా పోలింగ్ సాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్