ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సరళిని పరిశీలించిన సీపీ

67చూసినవారు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సరళిని పరిశీలించిన సీపీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనురాధ చేర్యాల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను, దూల్మిట్ట మండల కేంద్రంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్