కొమురవెల్లి మల్లన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు

73చూసినవారు
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా తమ పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. 25 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ బాలాజీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్